NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ
NITI Aayog | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్ (NITI Aayog) 11వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది.
NITI Aayog | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్ (NITI Aayog) 11వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ (Rashtrapati Bhavan Cultural Centre)లో ఇవాళ ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు (Chief Ministers) హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యసాధన కోసం సమ్మిళిత వృద్ధిపై చర్చించనున్నారు.
Also Read..
హర్మూజ్ను పూర్తిగా మూసేసిన ఇరాన్.. ఇంధన ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం.. ఇరాన్పై అమెరికా భీకర దాడులు
బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ - స్పెషల్ అట్రాక్షన్గా మోక్షజ్ఞ
తాజావార్తలు
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
- ●Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్గేట్స్ సంచలన ఆరోపణలు
- ●Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్రావు డిమాండ్
- ●Airtel | రూటు మార్చిన ఎయిర్టెల్.. ప్రయారిటీ పోస్ట్పెయిడ్ ను ఫాస్ట్ లేన్గా మార్పు..
- ●Madhavi Latha | తెలంగాణపై విషం చిమ్మిన మాధవీలత.. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి

Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్గేట్స్ సంచలన ఆరోపణలు

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్రావు డిమాండ్






