త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు

Maoists | సుమారు 124 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ ప్ర‌భుత్వం ముందు లొంగిపోనున్న‌ట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌మ‌క్షంలో వారంతా ఆయుధాల‌తో స‌హా లొంగిపోనున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

D

Telangana | Published On Mar 7, 2026, 11.01 am IST

Maoists | సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు
Advertisement

Maoists | సుమారు 124 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ ప్ర‌భుత్వం ముందు లొంగిపోనున్న‌ట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌మ‌క్షంలో వారంతా ఆయుధాల‌తో స‌హా లొంగిపోనున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వీరంతా దేవ్ జీకి చెందిన PLGA కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. దీనిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంట‌ల‌కు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఆ ప్రెస్‌మీట్‌లో మావోయిస్టులు సరెండర్ పోలీసులు చూపెట్ట‌నున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో రాష్ట్రంలో మావోయిస్టు నాయకుల లొంగుబాటు, పునరావాస చర్యలు, భద్రతా వ్యూహాలు వంటి అంశాలపై సీఎం మాట్లాడ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read..

Netflix | హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్‌.. 12న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్‌

Tehran airport | టెహ్రాన్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌ భారీ పేలుళ్లు.. ఎగ‌సిప‌డ్డ మంట‌లు

Flipkart | ఉద్యోగుల‌కు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. 300 మందిపై వేటు..!

Advertisement
Advertisement