Armys Helicopter Crashes | పీవోకేలో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది మృతి
Armys Helicopter Crashes | పాకిస్థాన్లో (Pakistan) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలి 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
International | Published On Jun 10, 2026, 5.05 pm IST
Armys Helicopter Crashes | పాకిస్థాన్లో (Pakistan) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో కూలిపోయింది (Armys Helicopter Crashes). ఈ ఘటనలో 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ హెలికాప్టర్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నీలం వ్యాలీ సెక్టార్కు (Neelum Valley sector) అదనపు బలగాలను తరలిస్తోంది. ఈ క్రమంలో పీవోకే సమీపంలోని ముజఫరాబాద్లో (Muzaffarabad) టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రత్నిస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read..
కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
- ●Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..
- ●Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!
- ●CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు

Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..

Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!






