Kanti Velugu | ‘కంటి వెలుగు’ పథకం అద్భుతం.. మండలి చైర్మన్ ప్రసంశలు
Kanti Velugu | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకం అద్భుతమని శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి చూపును ఇవ్వాలని చైర్మన్ సూచించారు.