త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Corona | క‌రోనాకు నేటితో ఆరేళ్లు..

Corona | ప్ర‌పంచాన్ని వ‌ణికించిన క‌రోనా (Corona) మ‌హ‌మ్మారికి నేటితో ఆరేళ్లు పూర్త‌య్యాయి. ప్ర‌పంచమంతా ఆస‌క్తిగా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ (New Year Celebrations) కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ 2019 డిసెంబ‌ర్ 31న కోవిడ్ - 19 (Covid - 19) మ‌హ‌మ్మారి పురుడుపోసుకుంది.

A

News | Published On Dec 31, 2025, 5.10 pm IST

Corona | క‌రోనాకు నేటితో ఆరేళ్లు..
Advertisement

Corona | ప్ర‌పంచాన్ని వ‌ణికించిన క‌రోనా (Corona) మ‌హ‌మ్మారికి నేటితో ఆరేళ్లు పూర్త‌య్యాయి. ప్ర‌పంచమంతా ఆస‌క్తిగా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ (New Year Celebrations) కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ 2019 డిసెంబ‌ర్ 31న కోవిడ్ - 19 (Covid - 19) మ‌హ‌మ్మారి పురుడుపోసుకుంది. మ‌రో మూడు నెల‌ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించి, చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విళ‌యాన్ని చూపించింది. ప్ర‌జ‌లంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం చేస్తూ విధించిన నిబంధ‌న‌ల‌తో చాలా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు సైతం దెబ్బ‌తిన్నాయి. అన్నింటికీ మించి ల‌క్ష‌లాది మంది ఆ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. వేల‌మంది ఆక‌లి చావుల‌కు గుర‌య్యారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement