PM Modi | స్వావలంబనకు బలాన్ని జోడించిన సముద్ర ప్రతాప్: ప్రధాని మోదీ
సముద్ర జలాలను కాలుష్యం బారి నుంచి కాపాడే అత్యాధునిక తీరగస్తీదళ నౌక ఐసీజీ సముద్ర ప్రతాప్ను (Samudra Pratap) ప్రారంభించడం మన స్వావలంబన దృక్పథానికి మరింత బలం జోడించినట్లయిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.
G
Ganesh sunkari
National | Jan 7, 2026, 11.51 am IST

















