JP Nadda | కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
JP Nadda | కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్లో (Delhi AIIMS) చేర్పించారు. అక్కడ వైద్యులు నడ్డాకు కరోనరీ యాంజియోగ్రఫీ (coronary angiography) పరీక్షలు చేశారు.
JP Nadda | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్లో (Delhi AIIMS) చేర్పించారు. అక్కడ వైద్యులు కేంద్ర మంత్రికి అన్ని పరీక్షలు చేశారు. ఇందులో భాగంగానే గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు కరోనరీ యాంజియోగ్రఫీ (coronary angiography) కూడా చేశారు. ప్రస్తుతం నడ్డా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కార్డియాలజీ విభాగం వైద్యుల పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
కాగా, నడ్డా గత కొన్నిరోజులుగా తీరికలేకుండా గడుపుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరవుతూనే.. ఆయుష్మాన్ భారత్ వంటి కీలక ప్రభుత్వ పథకాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నీట్ పరీక్షల అనంతరం దేశంలో తలెత్తిన రాజకీయ పరిణామాలపై వరుసగా మీటింగ్లు నిర్వహిస్తూ ఆయన తీరిక లేకుండా ఉన్నారు. దీంతో విశ్రాంతి లేకపోవడం వల్లే ఆయన అసౌకర్యానికి గురయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Official statement by AIIMS New Delhi regarding the health status of Hon’ble Union Minister of Health and Family Welfare, Shri J.P. Nadda. pic.twitter.com/zsV5gXd4h9
— AIIMS, New Delhi 🇮🇳 (@aiims_newdelhi) August 14, 2026
Also Read..
విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వాళ్లెవరు..? బీసీఐపై సీజేఐ ఆగ్రహం
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
ఆగస్టు 13, 2026

Anti Paper Leak Bill | రాజ్యసభ ముందుకు పేపర్ లీక్ బిల్లు
జులై 30, 2026

Rajya Sabha | నడ్డా Vs ఖర్గే.. సీజేపీ ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై భగ్గుమన్న రాజ్యసభ
జులై 29, 2026
తాజావార్తలు
- ●SBI Har Ghar Lakhpati | ఎస్బీఐ లఖ్పతి స్కీం.. రూ.600తో రూ.1 లక్ష..
- ●Viswanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ - సూర్య, మమితా బైజు లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?
- ●NALSAR students | విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వాళ్లెవరు..? బీసీఐపై సీజేఐ ఆగ్రహం
- ●Fake Doctors | జోగిపేట ఏరియా దవాఖానలో నకిలీ డాక్టర్లు.. మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు
- ●Gallantry Awards | 1,057 మందికి కేంద్ర పతకాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక
- ●Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..

SBI Har Ghar Lakhpati | ఎస్బీఐ లఖ్పతి స్కీం.. రూ.600తో రూ.1 లక్ష..

Viswanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ - సూర్య, మమితా బైజు లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?

NALSAR students | విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వాళ్లెవరు..? బీసీఐపై సీజేఐ ఆగ్రహం

Fake Doctors | జోగిపేట ఏరియా దవాఖానలో నకిలీ డాక్టర్లు.. మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు



