DK Shivakumar | రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్పడింది : డీకే శివకుమార్
DK Shivakumar | రామమందిరం ఆలయ విరాళాల్లో (Ram Temple Donation Row) భారీ అక్రమాలు జరిగాయని, భక్తులు సమర్పించిన కానుకలను బీజేపీ నేతలు దోచుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు.
DK Shivakumar | రామమందిరం ఆలయ విరాళాల్లో (Ram Temple Donation Row) భారీ అక్రమాలు జరిగాయని, భక్తులు సమర్పించిన కానుకలను బీజేపీ నేతలు దోచుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు. ఈ అక్రమ సంపాదన ద్వారా కర్ణాటకలోని కొందరు వ్యక్తులు కూడా లబ్ధి పొందారని పేర్కొన్నారు. రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. "రాముడి పేరుతో బీజేపీ భారీ దోపిడీకి పాల్పడింది. భక్తులు సమర్పించిన కానుకలను ఆ పార్టీ నేతలు దోచుకున్నారు. కర్ణాటకకు చెందిన కొందరు కూడా ఈ సొమ్మును అందుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఆ రూ.200 కోట్లు ఎక్కడికెళ్లాయనే దానిపై తక్షణమే విచారణ జరిపించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో దేవాలయాల్లో 'చెప్పుల దొంగలున్నారు జాగ్రత్త' అని బోర్డులు పెట్టేవారని.. ఇప్పుడు 'హుండీ దొంగలున్నారు జాగ్రత్త' అనే బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ డీకే వ్యాఖ్యానించారు.
Also Read..
డెల్ నుంచి కొత్త ఏలియన్వేర్ 15 ల్యాప్టాప్.. కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచర్లు..
హామీల అమలు గురించి ప్రశ్నిస్తే రక్తం కళ్లజూస్తారా..? పోలీసుల తీరుపై కవిత మండిపాటు
తాజావార్తలు
- ●Chanagani Dayakar | మీరు మగాళ్లయితే చర్చకు రండి
- ●Dell Alienware 15 | డెల్ నుంచి కొత్త ఏలియన్వేర్ 15 ల్యాప్టాప్.. కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచర్లు..
- ●Ponguleti Srinivas Reddy | 125 మందికి ఇండ్ల పట్టాలిస్తున్నం.. సంతోషంగా ఉంది
- ●Telangana | పలువురు నేతలకు రేవంత్ సర్కార్ షాక్.. గన్మెన్ల తొలగింపు
- ●RBI | క్లెయిమ్ చేయని నగదును బ్యాంకుల నుంచి ఎప్పుడైనా పొందవచ్చు.. స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ..
- ●Kiara Advani | రెండు సినిమాలు డిజాస్టర్ - అయినా మూడోసారి బాలీవుడ్ హీరోయిన్కు ఛాన్స్ ఇచ్చిన రామ్చరణ్

Chanagani Dayakar | మీరు మగాళ్లయితే చర్చకు రండి

Dell Alienware 15 | డెల్ నుంచి కొత్త ఏలియన్వేర్ 15 ల్యాప్టాప్.. కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచర్లు..

Ponguleti Srinivas Reddy | 125 మందికి ఇండ్ల పట్టాలిస్తున్నం.. సంతోషంగా ఉంది

Telangana | పలువురు నేతలకు రేవంత్ సర్కార్ షాక్.. గన్మెన్ల తొలగింపు





