Harish Rao | ఉత్తమ్.. ఆ ఉత్తరం గుర్తుందా..?: హరీశ్రావు
Harish Rao | టీపీసీసీ (TPCC) అధ్యక్షుడిగా 30-03-2016న ఉత్తమ్కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పీకర్ (Speaker)కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు (Harish Rao) ప్రశ్నించారు.
A
A Sudheeksha
Telangana | Jan 3, 2026, 11.08 am IST
















