Mahesh Kumar Goud | తెలంగాణలో ఐటీరంగం దూసుకెళ్తోంది: మహేశ్కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | ఐటీ (IT) రంగంలో తెలంగాణ (Telangana) రాష్ట్రం దూసుకెళ్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) విజన్, అనుభవం కలిగిన మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) వల్ల ఇది సాధ్యమైందని అన్నారు.
A
A Sudheeksha
Telangana | Jan 3, 2026, 2.15 pm IST

















