Arun Sai Reddy | అమెరికాలో మహబూబ్నగర్ విద్యార్థి మృతి..
Arun Sai Reddy | ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అకాల మరణం చెందాడు. మహబూబ్నగర్కు చెందిన 26 ఏండ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల (Arun Sai Reddy) అనారోగ్యంతో జూన్ 19న మృతిచెందాడు.
Arun Sai Reddy | త్రినేత్ర.న్యూస్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అకాల మరణం చెందాడు. మహబూబ్నగర్కు చెందిన 26 ఏండ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల (Arun Sai Reddy) అనారోగ్యంతో చనిపోయాడు. ఫ్లోరిడాలోని (Florida) టెంపాలో నివసిస్తోన్న అరుణ్.. చదువు పూర్తికావడంతో STEM OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)లో ఉన్నాడు. ఫుల్ టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 19న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో స్నేహితులు అతడిని దవాఖానకు తరలించారు. వైద్యులు అ్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు. అరుణ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రవాస తెలుగు సంఘాల సహకారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజావార్తలు
- ●Khawaja Asif | అదే జరిగితే భారత్తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు
- ●Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
- ●DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..

Khawaja Asif | అదే జరిగితే భారత్తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు

Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు

DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..






