Congress | అత్తాకోడళ్లు దోచుకుంటున్నారు
Congress | పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Palakurthy MLA) యశస్విని రెడ్డి (Yashaswini Reddy), ఆమె అత్త ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) పై కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. వారి పరిపాలన బాగాలేదని, దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ టీపీసీసీ (TPCC) ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు వినతిపత్రం అందజేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 8, 2026, 1.46 pm IST

















