Mahesh Kumar Goud | ఉపాధి హామీ చట్టం పేరు మార్పుకు వ్యతిరేకంగా ఉద్యమం: టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
Mahesh Kumar Goud | దేశంలో ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరు మార్పుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతాన్ని చేయనున్నట్లు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో మహేశ్గౌడ్ మాట్లాడుతూ జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుంచి 30 వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు.
A
A Sudheeksha
Telangana | Jan 8, 2026, 4.11 pm IST















