Bhatti Vikramarka | సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ ప్రమాదకరం: మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ (BJP) ప్రమాదకరమని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
A
A Sudheeksha
Telangana | Jan 8, 2026, 4.33 pm IST
















