KP Vivekanand | ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నరు.. కాంగ్రెస్ సర్కారుపై కేపీ వివేకానంద ఫైర్
KP Vivekanand | కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 5, 2026, 7.52 pm IST
















