త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఫిబ్ర‌వ‌రి 16 నుంచి టెన్త్ విద్యార్థుల‌కు ఈవినింగ్ స్నాక్స్‌

Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లు, మోడ‌ల్ స్కూల్స్‌లో టెన్త్ విద్యార్థుల‌కు (10th Students) ఈవినింగ్ స్నాక్స్ (Evening Snacks) అందించాల‌ని ప్ర‌భుత్వం (Government) స్కూల్ ఎడ్య‌కేష‌న్ డైరెక్ట‌ర్ (School Education Director) డాక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్ (Naveen Nicolus) ఉత్త‌ర్వులు జారీ చేశారు.

A

Telangana | Published On Jan 7, 2026, 3.12 pm IST

Telangana | ఫిబ్ర‌వ‌రి 16 నుంచి టెన్త్ విద్యార్థుల‌కు ఈవినింగ్ స్నాక్స్‌
Advertisement

Telangana | తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లు, మోడ‌ల్ స్కూల్స్‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల‌కు (10th Students) ఈవినింగ్ స్నాక్స్ (Evening Snacks) అందించాల‌ని ప్ర‌భుత్వం (Government) నిర్ణ‌యించింది. ఈ మేర‌కు స్కూల్ ఎడ్య‌కేష‌న్ డైరెక్ట‌ర్ (School Education Director) డాక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్ (Naveen Nicolus) ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో సాయంత్రం ప్ర‌త్యేక త‌ర‌గుతులు నిర్వ‌హించ‌నుండడంతో ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ నుంచి మార్చి 10 తేదీ వ‌ర‌కు స్నాక్స్ అందించేందుకు నిధుల‌ను సంబంధిత డీఈవోల‌కు కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. స‌మ‌గ్ర శిక్ష కార్య‌క్ర‌మం కింద రూ.4.23 కోట్లు నిధులను దీనికోసం కేటాయించామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement