Harish Rao | టెలిమెట్రీల నిధులు దారి మళ్లిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూడడం సిగ్గుచేటు : హరీశ్రావు
Harish Rao | కృష్ణా నదీ జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ (KRMB) దారి మళ్లిస్తుంటే తెలంగాణ (Telangana) ప్రభుత్వం చోద్యం చూడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
A
A Sudheeksha
Telangana | Jan 8, 2026, 5.48 pm IST















