KCR | కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
KCR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తక్షణమే కేసీఆర్ అసెంబ్లీ (Assembly)కి వెళ్లి గజ్వేల్ (Gajwel) ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలంటూ నినదించారు. సారూ అసెంబ్లీకి రావా.. బయటికి రావా అని ప్లకార్డులు ప్రదర్శించారు.
A
A Sudheeksha
Telangana | Jan 4, 2026, 4.03 pm IST
















