Uttam Kumar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల ఆగింది: మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy | తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తరువాతే తమ ఒత్తిడి వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) ఆగిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. గతంలో ఆగిఉంటే బీఆర్ఎస్ (BRS) ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
A
A Sudheeksha
Telangana | Jan 5, 2026, 3.02 pm IST

















