త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ ప‌రామ‌ర్శ‌

Revanth Reddy | హైద‌రాబాద్‌ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్‌ శుక్లాను సీఎం రేవంత్​ రెడ్డి, ఎంపీ వేం న‌రేంద‌ర్‌రెడ్డి గురువారం పరామర్శించారు.

S

Telangana | Published On Aug 27, 2026, 1.51 pm IST

Revanth Reddy | గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ ప‌రామ‌ర్శ‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్‌ శుక్లాను సీఎం రేవంత్​ రెడ్డి, ఎంపీ వేం న‌రేంద‌ర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కాగా బుధ‌వారం అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన గ‌వ‌ర్న‌ర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈమేర‌కు ఆయ‌న‌కు నిన్న స్టంట్ కూడా వేశారు. త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Advertisement
Advertisement