KA Paul | కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేఏ పాల్
KA Paul | కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని (PM) నరేంద్ర మోడీ (Narendra Modi)ని గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు మాట్లాడడానికి భయపడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 11, 2026, 1.58 pm IST

















