Telangana | న్యూఇయర్ కిక్కు.. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మద్యం అమ్మకాలు | త్రినేత్ర News
Telangana | న్యూఇయర్ కిక్కు.. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మద్యం అమ్మకాలు
Telangana | డిసెంబర్ 31 సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. మూడు రోజుల్లోనే రూ. 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.