Akhilesh Yadav | రామేశ్వరం కేఫ్లో అఖిలేష్ యాదవ్, కేటీఆర్ భోజనం
Akhilesh Yadav | హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో ఉన్న సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (CM) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)తో కలిసి రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో మధ్యాహ్న భోజనం చేశారు. కేఫ్ రుచులను ఆస్వాదిస్తూ పలు అంశాలపై ఇరువురు నేతల చర్చించారు.
A
A Sudheeksha
News | Dec 13, 2025, 6.18 pm IST

















