Tribunals Reforms Bill | విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం
Tribunals Reforms Bill | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026' (Tribunals Reforms Bill, 2026)కు లోక్సభ (Lok Sabha ) ఆమోదం తెలిపింది. పలు అంశాలపై విపక్షాల నిరసనల మధ్యే ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం అమల్లో ఉన్న 'ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం-2021 రద్దై.. నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ (National Tribunals Commission) ఏర్పాటవుతుంది.
Tribunals Reforms Bill | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026' (Tribunals Reforms Bill, 2026)కు లోక్సభ (Lok Sabha ) ఆమోదం తెలిపింది. ట్రిబ్యునల్స్ పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటి అధ్యక్షులు, సభ్యుల అర్హతలు, నియామక ప్రక్రియలో సమర్థత, పారదర్శకతను పెంచి స్వయంప్రతిపత్తి, పారదర్శకత, ఏకరూపతను తీసుకురావడమే లక్ష్యంతో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, విద్యార్థులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం అమల్లో ఉన్న 'ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం-2021 రద్దై.. నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ (National Tribunals Commission) ఏర్పాటవుతుంది. ఈ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఇందులో ఛైర్పర్సన్తో పాటు ఇద్దరు న్యాయ నిపుణులు, ఇద్దరు సాంకేతిక రంగ నిపుణులు మొత్తం నలుగురు సభ్యులు ఉంటారు.
Also Read..
వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..
హుజూరాబాద్లో 394 ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. ప్రతిపక్షాలు పొర్లుదండాలు పెట్టినా పథకాలు ఆపం
సంబంధిత వార్తలు

Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
ఆగస్టు 7, 2026

Kiren Rijiju | అమిత్ షా పేరు వింటేనే ఉగ్రవాదుల ఒంట్లో వణుకు.. ప్రతిపక్షాలకు కిరణ్ రిజుజు స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 7, 2026

Supreme Court | సుప్రీంకోర్టు జడ్జిల పెంపు బిల్లుకు లోక్సభ గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..
- ●Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్లో 394 ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. ప్రతిపక్షాలు పొర్లుదండాలు పెట్టినా పథకాలు ఆపం
- ●CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి
- ●Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ●Harish Rao - Peddi Sudarshan Reddy | నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు
- ●TPCC | ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అనుమానాలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..

Ponguleti Srinivas Reddy | హుజూరాబాద్లో 394 ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. ప్రతిపక్షాలు పొర్లుదండాలు పెట్టినా పథకాలు ఆపం

CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి

Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం



