SIR Phase 3 | మూడో దశ సర్పై ఈసీ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
SIR Phase 3 | దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక ప్రకటన చేసింది. ఈ దశలో తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనున్నట్లు వెల్లడించింది.
SIR Phase 3 | దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక ప్రకటన చేసింది. ఈ దశలో తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనున్నట్లు వెల్లడించింది. మూడో దశలో సుమారు 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను ఇంటింటికీ వెళ్లి ధృవీకరించనున్నారు.
తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకూ సిబ్బందికి శిక్షణ ఉంటుంది. జూన్ 25 నుంచి జులై 24 వరకూ బూత్స్థాయి అధికారులు ఇంటింటినీ సందర్శిస్తారు. జులై 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే జులై 31 నుంచి ఆగస్టు 30 వరకూ సమర్పించేందుకు గడువు ఉంటుంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
అదేవిధంగా ఏపీలో జూన్ 5 నుంచి జూన్ 14 వరకూ సిబ్బందికి శిక్షణ ఉంటుంది. జూన్ 15 నుంచి జులై 14 వరకూ బూత్స్థాయి అధికారులు ఇంటింటినీ సందర్శిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జులై 21న విడుదల చేస్తారు.
దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జులై 21 నుంచి ఆగస్టు 20 వరకూ సమర్పించేందుకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
మూడో దశలో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మిజోరం, నాగాలాండ్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు.. చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ & డామన్ డయ్యూ ఉన్నాయి.
Also Read..
ట్యాబ్లెట్తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
మిస్ ఇండియాకు టాలీవుడ్లో క్రేజీ ఛాన్స్ - శర్వానంద్ జోడీగా?
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



