PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
PM Modi | పాఠశాల విద్యార్థుల (School students)తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకున్నారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : నేడు రాఖీ పౌర్ణమి (Raksha Bandhan). ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల (School students)తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో చిన్నారులతో తన విలువైన సమయాన్ని గడిపారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకున్నారు. రాఖీలు కట్టే సమయంలో విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read..
పాక్ కోసం గూఢచర్యం.. దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు సిమ్ కార్డులు.. దంపతులు అరెస్ట్
మరాఠీ మాట్లాడకుంటే కొడతాం.. ట్యాక్సీ డ్రైవర్లకు అమిత్ థాక్రే హెచ్చరిక
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
- ●Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
- ●Minister Vivek | మియోషి మేయర్తో మంత్రి వివేక్ భేటీ
- ●Pak ISI | పాక్ కోసం గూఢచర్యం.. దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు సిమ్ కార్డులు.. దంపతులు అరెస్ట్
- ●Harish Rao vs Revanth Reddy | తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక పోలీసుల పాలనా?
- ●Indiramma Towers | పేదల ఆత్మగౌరవానికి ‘ఇందిరమ్మ టవర్స్’

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..

Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ

Minister Vivek | మియోషి మేయర్తో మంత్రి వివేక్ భేటీ

Pak ISI | పాక్ కోసం గూఢచర్యం.. దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు సిమ్ కార్డులు.. దంపతులు అరెస్ట్






