Thirupparankundram | కార్తీక దీపం వివాదం.. సంచలన తీర్పును వెలువరించిన మద్రాస్ హైకోర్టు..!
Thirupparankundram | మద్రాస్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. తిరుపరంకుండ్రంలోని సుబ్రమణ్య స్వామి ఆలయ యాజమాన్యం సాధారణ ప్రదేశాలతో పాటు 'దీపస్తంభం' వద్ద సైతం కార్తీక దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మధురై బెంచ్ సమర్థించింది.
P
Pradeep Manthri
National | Jan 6, 2026, 3.55 pm IST
















