Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | 220 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
P
Pradeep Manthri
News | Jan 8, 2026, 4.33 pm IST

















