Cyber Crime | ఢిల్లీలో ఘరానా మోసం.. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతుల నుంచి 15 కోట్లు లూటీ
Cyber Crime | ఢిల్లీ (Delhi)లో ఘరానా మోసం (Cyber Crime) చోటు చేసుకుంది. ఓ వృద్ధ వైద్య దంపతులు జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న రూ.14.85 కోట్లను సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) లూటీ చేశారు. అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (United Nations Organisation)లో పనిచేసి, పదవీ విరమణ పొందిన డాక్టర్ ఓం తనేజా (Om Taneja), డాక్టర్ ఇందిరా తనేజా (Indira Taneja) దంపతులు 2015లో పదవీ విరమణ అనంతరం ఢిల్లీలో స్థిరపడి సైబర్ నేరగాళ్లకు చిక్కారు.
A
A Sudheeksha
National | Jan 11, 2026, 3.46 pm IST

















