bus ploughs into crowd | జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి
bus ploughs into crowd | బీహార్లో ఓ బస్సు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది (bus ploughs into crowd). ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
bus ploughs into crowd | త్రినేత్ర.న్యూస్ : బీహార్లో (Bihar) ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది (bus ploughs into crowd). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్ చంపారణ్ జిల్లా (West Champaran district)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లౌరియా పోలీసు స్టేషన్ పరిధిలోని పరాటోలా వద్ద ఉన్న లౌరియా మార్గ్లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు (cultural programme) జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అదే సమయంలో అటుగా వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయడినట్లు నర్కటియాగంజ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (SDPO) అజయ్ ప్రకాష్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు
మైక్రోసాఫ్ట్కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్ఫామ్.. కీలక మైలురాయి..
సంబంధిత వార్తలు

Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు
ఆగస్టు 22, 2026

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్మనీ.. ఇన్ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
ఆగస్టు 20, 2026

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..
- ●Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే
- ●Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..
- ●Forest | హెచ్ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..
- ●Microsoft | మైక్రోసాఫ్ట్కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్ఫామ్.. కీలక మైలురాయి..
- ●Revanth Reddy London Tour | లండన్లో సీఎం.. తెలంగాణలో ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం లివర్పూల్తో డీల్

Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..

Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే

Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..

Forest | హెచ్ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..



