Forest | హెచ్ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..
Forest | జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వాన్ని మరణించిన కుటుంబ సభ్యులు.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అడవిలో (Forest) వదిలి వెళ్లారు.
Forest | త్రినేత్ర.న్యూస్: జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వాన్ని మరణించిన కుటుంబ సభ్యులు.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అడవిలో (Forest) వదిలి వెళ్లారు. మంచిర్యాల (Mancherial) జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో (HIV) బాధపడుతున్నారు. దీంతో ఆమె కరీంనగర్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు (Peddavagu) సమీప అడవిలోని చెట్ల పొదల్లో వదిలేసి వదిలి వెళ్లిపోయారు. అనారోగ్యంతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న లలిత రోధిస్తూ అక్కడే ఉండిపోయారు. ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు.. 108కి సమాచారం అందించారు. దీంతో మహదేవపూర్ సామాజిక దవాఖానకు తరలించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Revanth Reddy London Tour | లండన్లో సీఎం.. తెలంగాణలో ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం లివర్పూల్తో డీల్
- ●Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు
- ●Raghunandan Rao | తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నారనే.. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
- ●Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్
- ●PPF | పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తెరవచ్చా.. ఏమేం సదుపాయాలు ఉంటాయి..?
- ●Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు..

Revanth Reddy London Tour | లండన్లో సీఎం.. తెలంగాణలో ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం లివర్పూల్తో డీల్

Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు

Raghunandan Rao | తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నారనే.. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్






