WPL 2026 | డబ్ల్యూపీఎల్ 2026.. గుజరాత్ బోణీ.. మరో మ్యాచ్లో ముంబై కూడా..
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జనవరి 10న డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా రెండు వరుస మ్యాచ్లను నిర్వహించారు. ఈ క్రమంలోనే టోర్నీ 2వ మ్యాచ్లో గుజరాత్ బోణీ కొట్టగా, ఆ తరువాత నిర్వహించిన 3వ మ్యాచ్లో ముంబై శుభారంభం చేసింది.
M
Mahesh Reddy B
Cricket | Jan 11, 2026, 7.07 am IST

















