త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటిన రేవంత్

కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.

J

Warangal | Published On Feb 8, 2026, 5.56 pm IST

Revanth Reddy | శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటిన రేవంత్
Advertisement

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రూ.12.15 కోట్ల నిధులతో ఆలయ పున:ప్రతిష్ఠాపన పనులకు శంకుస్థాపన చేశారు. రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రోడ్లను ప్రారంభించి అనంతరం ఆలయ ప్రాంగణంలో సీఎం రావి మొక్కను నాటారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.

revanth reddy visits sri Laxmi Narasimha swamy temple at kodavatancha revanth reddy visits sri Laxmi Narasimha swamy temple at kodavatancha revanth reddy visits sri Laxmi Narasimha swamy temple at kodavatancha

Advertisement

తాజావార్తలు

Advertisement