Kishan Reddy | బలోపేతానికే ‘ఉపాధి’లో మార్పులు
Kishan Reddy | ఉపాధిహామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక మార్పులు చేశామని, పథకం పేరు మార్పు కేవలం అభివృద్ధి లక్ష్యంతోనేనని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
P
Pradeep Manthri
Telangana | Jan 12, 2026, 4.16 pm IST













