త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Scholarship | పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తుకు గ‌డువు పెంపు

Scholarship | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో ఇంట‌ర్మీడియ‌ట్ (Intermediate), ఆ పై స్థాయి అన్ని ర‌కాల కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల స్కాల‌ర్‌షిప్‌ (Scholarship), ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ (Fee Reimbursement) ప‌థ‌కాల ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడ‌గించింది.

A

Telangana | Published On Jan 1, 2026, 2.02 pm IST

Scholarship | పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తుకు గ‌డువు పెంపు
Advertisement

Scholarship | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో ఇంట‌ర్మీడియ‌ట్ (Intermediate), ఆ పై స్థాయి అన్ని ర‌కాల కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల స్కాల‌ర్‌షిప్‌ (Scholarship), ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ (Fee Reimbursement) ప‌థ‌కాల ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడ‌గించింది. ఈ మేర‌కు సంబంధిత అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ గ‌డువు డిసెంబ‌ర్ 31వ తేదీన ముగిసిన‌ప్ప‌టికీ, సుమారు 40 శాతం విద్యార్థులు ఇంకా ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొన్ని కోర్సుల‌కు సంబంధించిన కౌన్సిలింగ్ ప్ర‌క్రియ ఇంకా పూర్తికాక‌పోవ‌డం కూడా దీనికి మరొక కార‌ణం. గ‌డువు పొడ‌గింపును విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని సంబంధిత అధికారులు, క‌ళాశాల యాజ‌మాన్యాల‌ను ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement