Supreme Court | మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి..
Supreme Court | పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 5, 2026, 4.12 pm IST

















