POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య
POCSO Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. పోక్సో కేసు (POCSO Case) పెట్టారనే కక్షతో తన భార్య పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి.
POCSO Case | త్రినేత్ర.న్యూస్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. పోక్సో కేసు (POCSO Case) పెట్టారనే కక్షతో తన భార్య పిల్లలు సహా ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి.

షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ (28) ఓ బాలికను వేధించాడని.. బాధితురాలు, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు పోక్సో కేసు నమోదుచేసి రాజ్కుమార్ను అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్పై తిరొగిచ్చిన నిందితుడు.. శనివారం తెల్లవారుజామున తన భార్య సరిత, మూడేండ్ల కుమార్తె, రెండేండ్ల కుమారుడితోపాటు బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Pig Theft Gang | పందులను ఎత్తుకెళ్తుండగా.. అడ్డుకున్న పోలీసులపై దాడి..
- ●JNV Admission | నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు.. నెలాఖరు వరకు దరఖాస్తులు
- ●Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!
- ●Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

Pig Theft Gang | పందులను ఎత్తుకెళ్తుండగా.. అడ్డుకున్న పోలీసులపై దాడి..

JNV Admission | నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు.. నెలాఖరు వరకు దరఖాస్తులు

Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!

Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!






