Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) దూకుడు కనపరుస్తోంది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలతో పాటు ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) సోదరుడు కొండల్రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
A
A Sudheeksha
Telangana | Jan 7, 2026, 4.01 pm IST
















