త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హ‌రీశ్‌రావును క‌లిసిన శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ స‌త్యానందేంద్ర స‌ర‌స్వ‌తి

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు (Harish Rao)ను విశాఖ శార‌దా పీఠం (Visakha Sarada Peetham) ఉత్త‌రాధికారి శ్రీ స‌త్యానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి (Shri Satyanandendra Saraswati Swamy) వారు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

D

Telangana | Published On Mar 14, 2026, 1.24 pm IST

Harish Rao | హ‌రీశ్‌రావును క‌లిసిన శార‌దా పీఠం ఉత్త‌రాధికారి శ్రీ స‌త్యానందేంద్ర స‌ర‌స్వ‌తి
Advertisement

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు (Harish Rao)ను విశాఖ శార‌దా పీఠం (Visakha Sarada Peetham) ఉత్త‌రాధికారి శ్రీ స‌త్యానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి (Shri Satyanandendra Saraswati Swamy) వారు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. హైద‌రాబాద్‌లోని హ‌రీశ్ రావు నివాసానికి వ‌చ్చిన స్వామీజీ.. ఆయ‌న‌కు ఆశీస్సులు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా కోకాపేట నియోపోలిస్‌లోని శ్రీ రాజ‌శ్యామ‌ల దేవ‌స్థానంలో ఈనెల 19న జ‌ర‌గ‌నున్న ప్ర‌భ‌వ నామ సంవ‌త్స‌ర ఉగాది ఆస్థానం, అలాగే 27న జ‌ర‌గ‌నున్న శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు హాజ‌రుకావాల్సిందిగా హ‌రీశ్ రావును స్వామి సాద‌రంగా ఆహ్వానించారు. శ్రీ రాజశ్యామల అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా హరీశ్ రావు మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

Also Read..

ఆఫ్రికా నుంచి ఆసియా దాకా.. ప్రపంచ 'స్కామ్' హాట్‌స్పాట్స్ ఇవే!

ఫ‌లించిన దౌత్యం.. హ‌ర్మూజ్‌ను దాటిన రెండు భార‌త ఎల్పీజీ నౌకలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్‌లు.. బీటెక్, డిప్లొమా చేసిన వారికి చాన్స్‌

Advertisement
Advertisement