త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ‘గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపక’ను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

పంచాయతీరాజ్ చట్టం -2018, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో 292 పేజీల పుస్తకాన్ని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(TGIRD) రూపొందించింది.

J

Telangana | Published On Dec 22, 2025, 7.53 pm IST

Revanth Reddy | ‘గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపక’ను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy | గ్రామ పంచాయతీ లేవల్‌లో ప్రజా ప్రతినిధులు వాళ్ల విధులు, బాధ్యతలను తెలుసుకునేలా, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారంతో గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక(Gram Panchayat Public Representatives Hand Book)ను రూపొందించారు. ఈ హ్యాండ్ బుక్‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ చట్టం -2018, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో 292 పేజీల పుస్తకాన్ని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(TGIRD) రూపొందించింది. ఈ హ్యాండ్ బుక్‌ని ఇటీవల ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం అందించనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement