త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Year | రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

New Year | నూత‌న సంవ‌త్స‌రం (New Year) సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లోక్‌భ‌వ‌న్‌ (Lok Bhavan) లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ (Governor) జిష్ణుదేవ్ వ‌ర్మ‌ (Jishnu Devvarma) ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

A

Telangana | Published On Jan 1, 2026, 3.22 pm IST

New Year | రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
Advertisement

New Year | నూత‌న సంవ‌త్స‌రం (New Year) సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లోక్‌భ‌వ‌న్‌ (Lok Bhavan) లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ (Governor) జిష్ణుదేవ్ వ‌ర్మ‌ (Jishnu Devvarma) ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయిన వారిరువురూ వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం ఇరువురూ శాలువాల‌తో స‌త్క‌రించుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement