Patnam Mahender Reddy | రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం: పట్నం మహేందర్రెడ్డి
Patnam Mahender Reddy | ముఖ్యమంత్రి (CM) గా ఎవరు ఉన్నా రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని భూములను అమ్ముతున్నారని, కానీ జిల్లా అభివృద్ధికి నిధులు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి (Patnam Mahender Reddy) ఆరోపించారు.
A
A Sudheeksha
Telangana | Jan 6, 2026, 5.40 pm IST

















