Tata Madhu | స్పీకర్ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు
Tata Madhu | తాను స్పీకర్, చైర్మన్లను దూషించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) తెలిపారు. నేను దురుసుగా మాట్లాడింది నిజమేనని, కానీ తన గొంతు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని, దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరించారు.
Tata Madhu | త్రినేత్ర.న్యూస్: తాను స్పీకర్, చైర్మన్లను దూషించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) తెలిపారు. నేను దురుసుగా మాట్లాడింది నిజమేనని, కానీ తన గొంతు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని, దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరించారు. స్పీకర్ (Assembly Speaker), మండలి చైర్మన్పై అపార గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ (Congress) నేతలు ఏ డిమాండ్ చేసినా భయపడనన్నారు. నేను పోలీసులతో మాట్లాడిన మాటలను వక్రీకరించి, స్పీకర్, చైర్మన్లను అవమానించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు స్పీకర్పై తాతామధు వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. బీఆర్ఎస్కు దళితలు అంటే చిన్నచూపని, స్పీకర్ను దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాతామధుపై చర్యలు తీసుకోవాలని, దళితుడైన స్పీకర్ను సర్ అనాల్సి వస్తుందనే కేసీఆర్ (KCR) అసెంబ్లీకి రావట్లేదని అన్నారు. స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను సభ్యులందరూ పాటించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీకర్కు క్షమాపణలు చెప్పాలన్నారు. తాతామధు వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సంబంధిత వార్తలు

DCP Shilpavalli | టీ షర్ట్స్ తేసేసి.. బనియన్స్పై అసెంబ్లీలోకి వెళ్తామన్నారు.. మేం మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించలే: డీసీపీ శిల్పవల్లి
సెప్టెంబర్ 7, 2026

Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సెప్టెంబర్ 7, 2026

BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్డ్రా చేస్తే నష్టమా..?
- ●Minister Jupalli | స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : మంత్రి జూపల్లి
- ●KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు
- ●Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
- ●Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం
- ●Teenmar Mallanna | అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మల్లన్న

EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్డ్రా చేస్తే నష్టమా..?

Minister Jupalli | స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : మంత్రి జూపల్లి

KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు

Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు



