త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు

Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాల వేళ శాసనసభలో మీడియాపై ప్ర‌భుత్వం ఆంక్షలు విధించింది. అసెంబ్లీ బయట మీడియా మిత్రుల కోసం ప్ర‌త్యేకంగా రూమ్ ఏర్పాట్లు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

D

Telangana | Published On Sep 7, 2026, 12.30 pm IST

Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీ స‌మావేశాల వేళ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు విధించింది. అసెంబ్లీ లాబీలోకి మీడియా అనుమతి నిషేదించాలని మంత్రులు ఏకగ్రీవంగా స్పీకర్‌కు తెలిపినట్లు అధికారులు తెలిపారు. మీడియా కోసం అధికారులు LOP సైడ్ లాంజ్ ఏర్పాటు చేశారు. అయితే, మంత్రుల ఛాంబర్ల వరకు మీడియా అనుమతిపై ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అసెంబ్లీ బయట మీడియా మిత్రుల కోసం ప్ర‌త్యేకంగా రూమ్ ఏర్పాట్లు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రోవైపు అసెంబ్లీలో మీడియా ప్ర‌తినిధుల‌కు క‌నీసం టాయిలెట్స్‌, మంచి నీటి సౌక‌ర్యం కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read..

స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీక‌ర‌ణ‌

ప్ర‌తిప‌క్షాల అరెస్టు అప్ర‌జాస్వామికం.. రాహుల్ ఎన్నోసార్లు న‌ల్ల‌టీష‌ర్టుతో పార్ల‌మెంట్‌కు వెళ్లారు : త‌ల‌సాని

అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO

Advertisement

తాజావార్తలు

Advertisement