Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్రావు కన్నుమూత
Srinivas Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బావమరిది శ్రీనివాస్ రావు (Srinivas Rao) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Srinivas Rao | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు (Srinivas Rao) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంపల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్న అపార్ట్మెంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు అమెరికాలో ఉండటంతో అతడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) శ్రీనివాస్ రావు స్వయాన మేనమామ. శ్రీనివాస్ రావు మరణం నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను కేటీఆర్ రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. శ్రీనివాస్ భౌతికకానికి నివాళులర్పించేందుకు యశోద హాస్పిటల్కు చేరుకున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!






