Jagadish Reddy | కాంగ్రెస్ పాలన దోచుకో.. దాచుకో.. పంచుకో అన్నట్లుంది : జగదీశ్రెడ్డి
Jagadish Reddy | గతవారం పది రోజులుగా రాష్ట్ర రాజకీయాలు, మీడియారంగంలో విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నామని.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకో.. దాచుకో.. పంచుకో అన్నట్లు ఉందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. దోచుకునే దాంట్లో పంచాయితీలు కనిపిస్తున్నాయని, సీఎం-మంత్రుల మధ్య దోచుకున్న పంచాయితీ నడుస్తుందని, ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి మొదలైందన్నారు.
P
Pradeep Manthri
Telangana | Jan 18, 2026, 9.05 pm IST














