త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్ట‌ల్ వార్డెన్ అరెస్ట్

Sangareddy | సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల విద్యార్థుల మృతి ఘటనలో హాస్టల్‌ వార్డెన్​ను పోలీసులు అరెస్టు చేశారు. నేరేడు చెరువులో వినాయ‌క నిమజ్జ‌నానికి వెళ్లి చెరువులో ప‌డి చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Sep 17, 2026, 11.47 am IST

Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్ట‌ల్ వార్డెన్ అరెస్ట్
Advertisement

Sangareddy | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల విద్యార్థుల మృతి ఘటనలో హాస్టల్‌ వార్డెన్​ను పోలీసులు అరెస్టు చేశారు. నేరేడు చెరువులో వినాయ‌క నిమజ్జ‌నానికి వెళ్లి చెరువులో ప‌డి చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో శిరీష ఛారిటబుల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను పటాన్​చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆరుగురు విద్యార్థుల మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. నర్సింహరాజు, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్ మృతదేహాలు బంధువులకు అప్పగించగా, మరో 3 మృతదేహాలు తీసుకునేందుకు విద్యార్థులు కుటుంబాలు నిరాకరించాయి. ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు కలెక్టర్ రూ.2 లక్షల పరిహారం ప్రకటించగా, ముగ్గురు విద్యార్థుల కుటుంబాలు పరిహారం నిరాకరించాయి.

మృతులు వీరే..

నరసింహ(21)
తేజ(17)
సిద్దార్థ(17)
గణేశ్‌ (18)
సుమంత్‌రెడ్డి (17)
ఉదయ్‌ కిరణ్‌ (22)

Advertisement
Advertisement