Hyderabad | పెళ్లి సామాన్లు తీసుకొస్తూ.. మృత్యుఒడిలోకి తండ్రీకుమార్తె
Hyderabad | వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడిలోకి చేరిపోయారు తండ్రీకుమార్తె. పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మైలార్దేవ్పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడిలోకి చేరిపోయారు తండ్రీకుమార్తె. పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మైలార్దేవ్పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన ఇస్మాయిల్(48) తన కుమార్తె బుష్రా బేగం(21) పెళ్లికి సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లోనే పెళ్లి. అయితే పెళ్లి సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కాటేదాన్ రోడ్డులో వారి బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమార్తె చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ అతివేగంగా దూసుకురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్
- ●Rashmika Mandanna | కమల్హాసన్ క్లాప్తో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం - తమిళంలో రష్మిక స్పీచ్ హైలైట్
- ●Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
- ●CM Revanth Reddy | ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ
- ●Nizamabad | చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి
- ●Stock Markets | ఫెడ్ రేట్ పెంపుతోనూ లాభాల్లో భారత మార్కెట్లు.. నిఫ్టీ 23,300 పైన..

Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్

Rashmika Mandanna | కమల్హాసన్ క్లాప్తో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం - తమిళంలో రష్మిక స్పీచ్ హైలైట్

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..

CM Revanth Reddy | ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ






