లోడ్ అవుతోంది...

Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల కష్టంతో, పంటల సమృద్ధిని ఆనందంగా జరుపుకునే ఈ మహత్తర పండుగ.. మీ అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రకృతిని కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు పచ్చని భారత్ను అందిద్దాం అని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
రైతుల కష్టంతో, పంటల సమృద్ధిని ఆనందంగా జరుపుకునే ఈ మహత్తర పండుగ
మీ అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి మరియు అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
ప్రకృతిని కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు పచ్చని భారత్ను… pic.twitter.com/PTHAapTvAg
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 15, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam