Deshapathi Srinivas | ఆంధ్రజ్యోతి కథనాలపై ‘సిట్’ విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై సిట్ విచారణ జరిపించే దమ్ము ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy)కి ఉందా అని ఎమ్మెల్సీ (MLC) దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంటనే సిట్ ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 18, 2026, 3.49 pm IST















